"రాజుకు కోపం ఎక్కువైతే సద్దుమణిగిపడుండి మెప్పించవచ్చు, అసహనం ఎక్కువైతే ఓర్పుగా వ్యవరహించి మెప్పించవచ్చు, గర్వం ఎక్కువైతే ముఖస్తుతి చేసి మెప్పించవచ్చు, జూదగాడైతే పాచికలతో మెప్పించవచ్చు, లోభి ఐతే డబ్బు విషయంలో జాగ్రత్త వహించి మెప్పించవచ్చు, బధ్ధకస్తుడైతే పనులు చక్కబెట్టి మెప్పించవచ్చు..మరి రాజు నేటి రాజకీయనేతలనేతలదన్నేతల ఉన్నవాడైతే? మెప్పించడం మాటటుంచి బ్రతికితే బలుసాకు తినవచ్చునని దేశంనుండి పరిగెడితేనే తలనిలవవచ్చు."
ఒకప్పుడు బక్షీ, చంద్రశేఖర్ అని ఇద్దరు బ్రతకనేర్చిన నేర్పరులు రాజకొలువులో ఉద్యోగం చేసేవారు. రాజు ఇంతకాలం చేసిన పనులని చూసి హిందువులంటే అతనికి కిట్టదనే అభిప్రాయానికి వారు వచ్చారు. ఇంకేముంది హిందువులకి ఆరాధ్యదైవాన్నెవరినైనా దుయ్యబడితే రాజు పిలిచి సత్కరిస్తాడనుకుని అదే పని మీద నిమగ్నమైపోయారు. సత్కారం దొరుకుతుందని ఎదురుచూస్తే రాజు "తల తీస్తా వెధవాయిల్లారా" అని బెదిరిస్తే, ఎటూ అర్ధం కాక వాళ్ళిద్దరూ పైవిధంగా వాపోయారు.. వారి దుస్థితిపై ఇంకా వివరాలు ఇక్కడ చదవండి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.